32కు చేరిన గేమింగ్ జోన్ మృతుల సంఖ్య

The death toll in the gaming zone has reached 32 రాజ్ కోట్: గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో టీఆర్పీ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరింది. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడం తో డీఎన్ఏ…

పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు

SNM క్లబ్ వద్ద మంత్రి కొండ సురేఖ, పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మీడియా కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టును పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ. పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా…

నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్

Trinethram News : ఈనెల 13వ తారీఖున బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ గా భారతదేశం ప్రకటించింది.. ఎందుకు ఏమిటి అని అధికారికంగా ప్రకటించలేదు కానీ..మేధావుల అంచనా ప్రకారము అగ్ని…

మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో…

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం…

రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు

రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు…. భద్రతా వలయంలో అయోధ్య రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు అప్రమత్తమైన భద్రతా దళాలు

You cannot copy content of this page