కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత
నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంపీ సీటు నుంచి తన పోటీపై వారి అభిప్రాయం అడిగారు. అందరూ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పారు.
మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…
రేపు మధ్యాహ్నం ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా పార్టీ సీనియర్లు, ముఖ్యనేతలు, నియోజక వర్గాల ఇంచార్జీ లతో కీలక సమావేశం కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అంశం పై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం
నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…
ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్పై ఐటీ అధికారులు రైడ్స్ చేసారు.. చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ, వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. చట్నీస్ కార్యాలయాలపై దాడులు కొనసాగుతుండగా, అటు అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు…
కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం
ఏపీ కాంగ్రెస్ (AP Congress) ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు.. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం…
విజయవాడ: అధికార పార్టీ వైకాపా ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు..…
You cannot copy content of this page