YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం

Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…

CM Chandrababu : సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!

Trinethram News : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు…

Jagan : దాల్మియా సిమెంట్స్ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ..జగన్‌ అక్రమాస్తుల కేసు

Trinethram News : Andhra Pradesh : జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను…

YS Jagan : అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళి

Trinethram News : అంబేడ్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం కోసం ఎప్పుడూ పనిచేస్తా. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం…

Ramagiri SI : మాజీ సియం జగన్ కు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్

రామగిరి: వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి. వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్…

Chief Minister : 33 సార్లు పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి

తేదీ : 27/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనిపించాడా ? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Former CM Jagan : అరటి రైతులను పరామర్శించిన మాజీ సీఎం జగన్

Trinethram News : వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్ రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

YS Jagan : ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది

Trinethram News : ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్తేమీ కాదు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంది మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సీపీనే కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించలేదు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

International Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన, అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులు

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. మహిళలు అన్ని రంగాలలో మేటిగా నిలబడాలని, మహిళా సాధికారికత కోసం ఆకాంక్షించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,అని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,…

YS Jagan : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు

Trinethram News : Anhdra Pradesh : వైసీపీ ప్రభుత్వ హయాంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ పాల‌న చేశాం అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించాం నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో…

Other Story

You cannot copy content of this page