Harish Rao : రేపటి నుంచి మాజీమంత్రి హరీష్ రావు ఆలయాల యాత్ర

Ex-minister Harish Rao’s temple trip from tomorrow Trinethram News : రుణమాఫీ పై రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి రైతులను దగా చేశారని..ఆలయాలకు వెళ్లి ముఖ్యమంత్రి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా దేవుళ్లకు…

CPM : బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రామగుండంలో కొనసాగుతున్న సిపిఎం బస్సు యాత్ర

CPM Bus Yatra is going on in Ramagundam demanding coal blocks to be given to Singareni రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా వద్ద బస్సు యాత్ర బృందం అంబేద్కర్ గారికి పూలమాల…

CPI : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 29 నుంచి సింగరేణి పరిరక్షణ యాత్ర

Singareni Conservation Yatra from 29th under CPI త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే నేరుగా కేటాయించాలనీ, వేలం పాటను ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నట్టు…

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

A temporary break in the Amarnath Yatra అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం జమ్ము కాశ్మీర్ : జులై 06రాష్ట్రంలో కురుస్తున్న వర్షా ల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ…

Puri Jagannath Rath Yatra : ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది

The Odisha government is finalizing the arrangements for the world famous Puri Jagannath Rath Yatra ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న…

Jagannath Ratha Yatra : 53 ఏళ్ల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు

Three celebrations on the same day after 53 years Trinethram News : Jun 26, 2024, పూరీలోని జగన్నాథ రథయాత్ర ఈసారి ఛత్తీసా (36 తెగల) నియోగ్ సేవాయత్‌లకు, శ్రీక్షేత్ర యంత్రాంగానికి సవాల్‌గా పరిణమించింది. 1971లో ఒకేరోజు…

గుంటూరు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర.. పూర్తి షెడ్యూల్

Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక…

‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

Trinethram News : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర (Nijam Gelavali) ముగింపుకు వచ్చేసింది.. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న ‘నిజం…

మేమంతా సిద్ధం-12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్

ఈ యాత్రలో ముఖ్యమంత్రి శ్రీ YS.జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం…

ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్

Trinethram News : AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి…

Other Story

You cannot copy content of this page