నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల
నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…
నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…
అప్రజాస్వామికంగా జగన్ పాలన 40 రోజులు దాటి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే అమలుపరచలేదు. దాంతో సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ…
నారా లోకేష్ సహకారంతో 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్ శిక్షణ పొందిన “40”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ…
మహాలక్ష్మి’కి జై..! మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు ‘రూ.500కే గ్యాస్ సిలిండర్ల’కు 91.49 లక్షలు.. తుదిదశకు చేరిన ఆన్లైన్ నమోదు హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు…
హైదరాబాద్ రామ్నగర్లో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్. యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం.. విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్.. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్. ఫార్చూన్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిన…
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో మహిళలు సహా.. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర జెడ్పీ బ్లాక్లోని నాలుగు అంతస్తుల ఇంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరురుగు…
మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క కోకిల డిజిటల్ మీడియాహైదరాబాద్:ప్రతినిధి హైదరాబాద్:జనవరి 18తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతర మహా కుంభమేళను తలపిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే…
ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు…! ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే.. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం
శబరిమలకు పోటెత్తిన భక్తులు! అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం నేటి నుంచి స్పాట్ బుకింగ్ దర్శనాలు రద్దు పంబ నుంచి వచ్చే మార్గంలో విరిగిపడ్డ కరకట్ట రద్దీ కారణంగా విడతల వారీగా దర్శనానికి భక్తులు మహిళలు, చిన్నారులు రావొద్దని అధికారుల…
You cannot copy content of this page