దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్

5th phase polling across the country దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ…

తెలంగాణలో 5 గంటల వరకు 61.16 శాతం ఓటింగ్, ఇంకా క్యూ లైన్లలో రద్దీ

Trinethram News : TS Election 2024 Voting Percentage Till 5 pm: తెలంగాణలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్:…

ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు

Trinethram News : AP Election 2024 Voting Percentage Till 5 pm: ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం నమోదైంది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు…

నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

Trinethram News : హైదరాబాద్: మే 102024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లకు, వికలాంగ ఓటర్ల కు, కోవిడ్-19 సోకిన వ్యక్తులు…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు

Trinethram News : సీఈసీ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు4.07 కోట్ల మంది రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటేమహిళా ఓటర్లు ఎక్కువ రాష్ట్రంలో మహిళా ఓటర్లు2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు..5.8 లక్షల మందికి…

ఇంటి నుంచే ఓటు వేయండి

ఇంటి నుంచే ఓటు వేయండి _అమల్లోకి కొత్త పద్ధతి ఎలా వేయాలంటే ..? త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. వయోవృద్ధుల్ని , వికలాంగులను గౌరవిస్తూ ఇంటినుంచే…

You cannot copy content of this page