విఠంరాజుపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా…

ఘనంగా జ్యోతి రావు పూలె జయంతి

వినుకొండ పట్టణం లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నేడు మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు…

పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి పార్ధనా కార్యక్రమంలో పాల్గొని, సోదరీమణులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వినుకొండ శాసనసభ్యులు…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు

సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం…

11వ రోజు మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్.. పెన్షన్‎పై అవ్వాతాతలతో ముఖాముఖి

వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. వెంకటాచలం పల్లి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర వినుకొండ మీదుగా గంటావారిపల్లెకు చేరుకోనుంది. వెంకటాచలంపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ బోదనంపాడు, కురిచేడు,…

కనమర్లపూడి గ్రామం నుంచి 5కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామం నుంచి 5 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా…

అభివృద్ధి”ని కొనసాగిస్తా

వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు తనకు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు.. వినుకొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించేందుకు తాను అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఐదు…

ఇందిరానగర్ ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

బాబు…600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా? -ఎమ్మెల్యే బొల్లా ప్రశ్న వినుకొండని మోడల్ “సిటి”గా అభివృద్ధి చేస్తా ఇందిరానగర్ ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ పట్టణంలోని ఇందిరా నగర్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ బొల్లా…

వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం నుండి అధికార వై.సి.పి పార్టీని వీడి టీడీపీ లోకి భారీగా

చేరికలు.వీరందరినీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.వీ ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జున రావు గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Other Story

You cannot copy content of this page