గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం
గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం గణతంత్ర వేడుకల్లో కర్తవ్యపథ్లో పరేడ్ జరిగింది. ఇందులో యూపీ నుంచి వచ్చిన శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలరాముడితో ఉన్న ఆ శకటం ఇప్పుడు వైరల్ అవుతున్నది.
గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం గణతంత్ర వేడుకల్లో కర్తవ్యపథ్లో పరేడ్ జరిగింది. ఇందులో యూపీ నుంచి వచ్చిన శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలరాముడితో ఉన్న ఆ శకటం ఇప్పుడు వైరల్ అవుతున్నది.
అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు Trinethram News : ఉత్తర ప్రదేశ్ :జనవరి 24అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆయోధ్యలో నిర్మించిన రామ…
అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్. నేను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఉగ్రవాదిని, రామమందిరాన్ని బాంబులతో పేల్చివేస్తాను… నా పేరు ఛోటా షకీల్. మహ్మద్ ఇంతేఖాబ్ను బీహార్లోని అరారియా పోలీసులు అరెస్టు చేశారు.
రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య ఉత్తర ప్రదేశ్ : జనవరి 21శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్యలో పలు ప్రత్యేక కార్యక్రమాలు భక్తులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం అయోధ్య ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. రేపు సాయంత్రం పది…
ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం. తాళాల నగరంగా పేరున్న ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ , ఆయన భార్య రుక్మిణీ శర్మ ఈ తాళాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. రాముడికి అపర…
ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు ఉత్తర ప్రదేశ్: జనవరి 20కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఆ లడ్డు అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీవారికి…
అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు…
ఉత్తరప్రదేశ్లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది
Trinethram News : ఉత్తర ప్రదేశ్: జనవరి 16అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు…
You cannot copy content of this page