Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర-2025కి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Trinethram News : ఉత్తరాఖండ్ : యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ సైట్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటో, హెల్త్ సర్టిఫికెట్, ఓటీపీ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు…

ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

Trinethram News : Feb 24, 2025 : తెలంగాణ : SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనరు రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్…

A proud moment : గర్వించదగిన క్షణం

గర్వించదగిన క్షణంతేదీ : 07/02/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లాలోని సత్య డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థిని యస్. పల్లవి ఉత్తరఖండ్ లో జరిగిన 38వ జాతీయ ఆటలలో 71 కిలోల వెయిట్…

Thottempudi Venu : హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు

హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు Trinethram News : తొట్టెంపూడి వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు తర్వాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ…

ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య Trinethram News : ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరుకుంది. ఇవాల ఉదయం అల్మోరా జిల్లా మార్చుల వద్ద బస్సు లోయలో పడింది. ఘటనాస్థలంలోనే కొందరు మృతిచెందినట్లు అధికారులు…

మంచి మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వ‌య‌నాడ్ బాధితుల‌కు రూ.కోటి విరాళం

Megastar Chiranjeevi and global star Ram Charan, who showed a good heart, donated Rs.1 crore to the victims of Wayanad Trinethram News : కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు,…

In 11 Places In : ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా

In 11 places in ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 13దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక…

7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

By-elections to 13 assembly seats in 7 states Trinethram News : Jun 11, 2024, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివి ధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.…

రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ ఉత్తరాంధ్రలోనే!

Rajiv Gandhi’s ‘last journey‘ in Uttarandhra Trinethram News : (నేడు తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మరియు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా) మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే…

43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండవ జాబితా విడుదల!

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల 43 మందితో రెండవ జాబితా విడుదల చేసిన కేసి వేణుగోపాల్ మొదటి జాబితా 39, రెండవ జాబితా 43 మంది మొత్తం 82 మంది అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్ అస్సాం,మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఉత్తరాఖండ్…

Other Story

You cannot copy content of this page