Rammohan Naidu : ఏపీకి కేటాయింపులు పెరిగాయి

తేదీ : 18/02/2025.. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితోనే బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని , కేంద్ర మంత్రి రామ్మోహన్ అనడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

Bandi Sanjay : రైతు భరోసా’పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

రైతు భరోసా’పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు Trinethram News : Telangana : ‘రైతు భరోసా’పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సాకుతో రైతు భరోసా ఆపొద్దని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.…

Solar Park : సోలార్ పార్క్ ఏర్పాటు చేయండి

సోలార్ పార్క్ ఏర్పాటు చేయండి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ & కొత్త మరియు పునరుత్పాదక ఇంధనం మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో సోలార్…

Union Minister Amit Shah : మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా! Trinethram News : Prayagraj : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్…

CM Chandrababu : రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు

రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు Trinethram News : Delhi : నేడు అర్థరాత్రి 12.30 గంటలకు దావోస్‌ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సిఎం చంద్రబాబు. శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు,…

పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్

పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే బోర్డును సాధించిన అరవింద్ కు అభినందనలు పసుపు బోర్డుకు సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ధన్యవాదాలు పసుపు…

Sankranti Festival : ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ”

Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ…

Nitin Gadkari : కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ Trinethram News : రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స…

మహబూబ్‌నగర్ MP. Dk.అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్

మహబూబ్‌నగర్ MP. Dk.అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్ షెడ్యూల్ @ 26.12.2024 ప్రింట్ & ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు, BJP ముఖ్య నాయకులు, కార్యకర్తలకు నమస్కారం..🙏🏻 తేదీ 26.12.2024 (గురువారం) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

యుత నీయులైన రాష్ట్రపతి, భారత దేశం కి నమస్కరించి వ్రాయునది

యుత నీయులైన రాష్ట్రపతి, భారత దేశం కి నమస్కరించి వ్రాయునది. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వినతిపత్రం అందజేయడం జరిగింది విన్నపము.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

Other Story

You cannot copy content of this page