కౌండిన్య నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభ్యం…ఆత్మహత్యా? హత్యా?

Trinethram News : చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం కేటిల్ ఫారం, ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో, సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతుండడంతో భయభ్రాంతులకు గురై పోలీసులకు…

ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం.. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేత..…

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం..మధిర,జనవరి24:-ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో మధిర శివాలయం దగ్గరలో గల వైరా నది నీటిలో గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఇతను సుమారు 50 ఏళ్ల వయసు కలిగి…

రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై నుంచి ఎక్కిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు

అన్నమయ్య జిల్లా: రాజంపేట రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై నుంచి ఎక్కిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు. రాత్రి 10 గంటల సమయం లో ఘటన. గుర్తు తెలియని వ్యక్తి మెదడుతో కూడా బయటపడి అక్కడికక్కడే మృతి.…

Other Story

You cannot copy content of this page