CITU : పోరాటాఫలితం నష్ట పరిహారానికి ముందుకొచ్చిన యాజమాన్యం

అల్లూరి జిల్లా అరకు లోయ,,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 20: ఎట్టకేలకు సిఐటీయూ, గిరిజన సంఘాల ప్రథాన పాత్ర తో మృతుని బంధువులు నష్టపరిహారం దక్కింది .. వివరాల్లోకి వెళితే..ఈనెల 16వ తేదీన అరకువేలి, ఏపీ టూరిజం కార్పొరేషన్, మయూరి రిసార్ట్, లో…

Tourism Sector : పర్యాటక రంగం అభివృద్ధి ఎంతో అవసరం

పర్యాటక రంగం అభివృద్ధి ఎంతో అవసరంతేదీ : 06/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో యూకె లండన్ నుండి వచ్చిన పెట్టుబడి ప్రతినిధులతో టూరిజం…

Mottadam Rajubabu : షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ( ట్రైబలిజం ) ముఖ్యం. ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు – మొట్టడం రాజుబాబు.

షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ( ట్రైబలిజం ) ముఖ్యం. ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. – మొట్టడం రాజుబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ట్రైబలిజం (ఆదివాసిజం)…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,…

ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తెస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తెస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు Trinethram News : Dec 08, 2024, తెలంగాణ : రాష్ట్రంలోని పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి…

ఏపీలో ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్ కీలక నిర్ణయం

ఏపీలో ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్ కీలక నిర్ణయం Trinethram News : Andhra Pradesh : ఏపీలో పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలు పెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పీఎం ఆవాస్ యోజన…

AP Assembly : నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజు

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజుTrinethram News : Andhra Pradesh : ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఉభయసభలునేడు డ్రోన్‌, క్రీడా, పర్యాటక విధానాలపై ప్రకటన2047 విజన్‌ డాక్యుమెంట్‌పై నేడు పయ్యావుల ప్రకటనరుషికొండ నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంతో పాటు..ఇటీవల…

Tourism Policy : టూరిజం పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే

టూరిజం పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే.. Trinethram News : అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ…

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ Trinethram News : థాయిలాండ్ : బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలోవేలాది మందికి అండగా నిలిచి…

ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి…

Other Story

You cannot copy content of this page