School Holidays : తెలంగాణలో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు

Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయని అధికారులు ప్రకటించారు. తెలంగాణలో ఇవాళ మొత్తం విద్యాసంస్థలకు ప్రభుత్వం శివరాత్రి హాలిడే ప్రకటించింది. అయితే.. కొన్ని జిల్లాలకు రేపు కూడా హాలిడే ఉండనుంది. శివరాత్రి సందర్భంగా ఇవాళ…

Seats In B.Tech : బీటెక్‌లో మరో 9వేల సీట్లు

Another 9 thousand seats in B.Tech Trinethram News : Telangana : Jul 26, 2024, రాష్ట్రంలో కొత్తగా మరో 9,000 బీటెక్ సీట్ల కల్పనకు కసరత్తు పూర్తయింది. ఇవి నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో ప్రవేశాలకు…

Expansion Of Telangana Cabinet : రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

Expansion of Telangana cabinet Trinethram News : TG : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకుచేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణచేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలోఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్,నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్…

Chandrababu Will Go To : నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

Chandrababu will go to నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు Trinethram News : సీఎం చంద్రబాబు రేపు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, విభజన…

రేపు జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి సర్వం సిద్ధం

రేపు ఉప్పల్‌లో జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి స్టేడియంలో 2800 మంది పోలీసులతో, 360 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు.. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్‌లకు స్టేడియంలో అనుమతి లేదని మీడియాకి తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు.

ఎమ్మెల్సీ కవితతో తల్లి శోభ, కుమారుడు ములాఖత్

రోజుకు ముగ్గురిని కలిసేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి నిన్న కవితను కలిసిన కేటీఆర్ రేపే కవిత పిటిషన్ పై సుప్రీంలో విచారణ

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం

బీజేపీ పట్టణ అధ్యక్షులుగా రాజీనామా చేసిన నాగేంద్రం రేపు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో టీడిపిలో చేరనున్నారు మంగళగిరి నుంచి అనుచరులతో భారిగా ర్యాలీగా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నాగేంద్రం బీజేపీలో పలు పదవులు సమర్థవంతంగా…

నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు.. నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు.…

Other Story

You cannot copy content of this page