Tiger Population Increasing : నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

Trinethram News : ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉండగా.. 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీశాఖ అధికారులు…

Leopard : అనంతగిరి అడవిలో చిరుత పులి

అనంతగిరి అడవిలో చిరుత పులి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వికారాబాద్ జిల్లా డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ వికారాబాద్ అనంతగిరి అడవుల్లో చిరుతపులి సంతరిస్తూ సంచరిస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అటవీశాఖ…

పులి జాడ కోసం డ్రోన్ సాయం!

పులి జాడ కోసం డ్రోన్ సాయం! Trinethram News : పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నేటి ఉదయం నుండి కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్గాం ప్రాంతంలో డ్రోన్ ద్వారా అటవీశాఖ అధికారులు పులి సంచారం తెలుసుకునేందుకు ప్రయత్నాలు…

రైతుపై దాడి చేసిన పులి.. తీవ్ర గాయాలు

రైతుపై దాడి చేసిన పులి.. తీవ్ర గాయాలు Trinethram News : ఆదిలాబాద్ : Nov 30, 2024, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం ఓ మహళపై దాడి చేసి చంపిన పులి.. శనివారం మరో…

Tiger Attack : ఆసిఫాబాద్‌లో పులి దాడి.. యువతి మృతి

ఆసిఫాబాద్‌లో పులి దాడి.. యువతి మృతి Trinethram News : ఆసిఫాబాద్ – కాగజ్ నగర్ మండలం బెంగాలి క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి(21) పై పులి దాడి చేయడంతో మృతిచెందిన యువతి. దీంతో…

Tiger Manchyryala district : మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం

మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం Nov 10, 2024, Trinethram News : తెలంగాణ : మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి పెద్దపులి వచ్చింది. గ్రామానికి సమీపంలోని రహదారిపై…

NTR, Vishwaksen : భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

NTR, Vishwaksen who announced a huge donation Trinethram News : తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు.…

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

Cheetah is once again in Tirupati Trinethram News : తిరుపతి జిల్లా.. జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది.. తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది.. నిత్యం పశువుల కాపర్లు…

తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని… ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి…

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

Trinethram News : శ్రీశైలంలో ఈరోజు నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారి తెలిపారు. పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల…

Other Story

You cannot copy content of this page