CM Chandrababu : 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం చంద్రబాబు

18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. DOB, క్యాస్ట్,…

Minister Uttam : కృష్ణానది జలవివాదంపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

కృష్ణానది జలవివాదంపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష Trinethram News : ఢిల్లీ : ఉన్నతాధికారులు, న్యాయవాదులతో ఉత్తమ్‌ సమావేశం ట్రిబ్యునల్‌కు నివేదించాల్సిన అంశాలు.. తెలంగాణ అభ్యంతరాలపై సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కృష్ణానది జలవివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

KTR : నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ Trinethram News : ఢిల్లీ : ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంలో SLP వేసిన కేటీఆర్.. తనపై ఏసీబీ కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టును కోరిన కేటీఆర్‌.. క్వాష్…

Kite Festival : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ లో ఘనంగా కైట్ ఫెస్టివల్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ లో ఘనంగా కైట్ ఫెస్టివల్ సంక్రాంతి సందర్బంగా కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 33వ…

ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన

ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన అరకులోయ:జనవరి15 త్రినేత్రం న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనీ అరకులోయ పర్యాటక ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యెన్. వెంకటేశ్వరులు కుటుంబ సమేతంగా సందర్శించారు.అరకులోయ మండలములోనీ పద్మపురం పంచాయతి, రాణాజిల్డా గ్రామం,…

తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి

తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి Trinethram News : హైదరాబాద్ – ఫలక్‌నుమాకు చెందిన రాములు (55) అనే వ్యక్తి మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో మద్యం సేవించి అంబర్‌పేటశ్రీ రమణ చౌరస్తా సమీపంలో…

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్ పాల్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్ పాల్ Trinethram News : తెలంగాణ : Jan 14, 2025 : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమాకమయ్యారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతోన్న జస్టిస్ అలోక్…

పండగకు ఊరెళ్తూ డోర్‌పై ఇంటి యజమాని నోట్‌.. నెట్టింట్లో వైరల్‌!

పండగకు ఊరెళ్తూ డోర్‌పై ఇంటి యజమాని నోట్‌.. నెట్టింట్లో వైరల్‌! Trinethram News : Telangana : ‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి…

China Manja : చైనా మాంజాతో జాగ్రత్త

చైనా మాంజాతో జాగ్రత్త Trinethram News : పటాన్‌చెరు మండలం ఖర్ధనూరు గ్రామంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తెగిన మెడ అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page