Maha Kumbh Mela : మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం Trinethram News : యూపీ – ప్రయాగ్‌రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ఈ ప్రమాదంలో దగ్ధమైన 30 టెంట్లు.. భయంతో పరుగులు…

టిటిడికి రూ.6 కోట్ల విరాళం

టిటిడికి రూ.6 కోట్ల విరాళం Trinethram News : Tirupati : చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ ఆదివారం టిటిడి ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు,…

తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ని కలిసిన

తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ని కలిసిన బిఆర్ఎస్ కార్మిక నేత కౌశిక హరి హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి తన కూతురి వివాహానికి రావాలని శుభలేఖ…

చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు

చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధిలో రెండవ స్థానంలో నిలపడం పట్ల కృషి చేసిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు…

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు.కనీసం మంచి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నా మహిళలు. అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్, జనవరి 20. అరకువేలి మండలం బస్కి పంచాయతీ కొంత్రాయిగుడ గ్రామంలో రోజురోజుకి మంచి నీరు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. కొంత్రాయిగుడ…

విజయత్సవంగా పారా గ్లైడింగ్

విజయత్సవంగా పారా గ్లైడింగ్ (ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి .అభిషేక్ ) అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. జనవరి 20: ప్రముఖ పర్యట కేంద్రం మాడగడ సన్రైజ్ పాయింట్ వద్ద ప్రయోగాత్మకంగా నిర్వహించిన పారాగ్లైడింగ్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్ట్…

సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర

సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర. అల్లూరి సీతారామరాజు జిల్లా:త్రినేత్రం న్యూస్, జనవరి 20. దండకారణ్యంలో మారణకాండ దృష్టి లో ఉంచుకొని ఆదివాసి నాయకుడూ తన అవేదనను పత్రిక ముఖంగా వేళ్ళబుచ్చారు.ఎదుటి మనిషి ప్రాణం…

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ప్రతాప్ నగర్, డిండి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్ల గడ్డ తండాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు…

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా…

బేకరీల పైన జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు

బేకరీల పైన జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే కల్తీ ఆహారపదార్థాలు అమ్మితే కఠినమైన చర్యలు.బేకిరీలపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. – జిల్లా ఎస్పీ శ్రీ కె.…

Other Story

You cannot copy content of this page