దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది

దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ చెన్నకేశవ స్వామి అనుగ్రహం పొందాలి-ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి-దైవచింతనతో మానసిక ప్రశాంతత…

శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణo మరియు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ నాయకులు వర్త్య రమేష్ నాయక్

శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణo మరియు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ నాయకులు వర్త్య రమేష్ నాయక్ డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి చెన్నారం గ్రామపంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం…

జనసేన కిరణ్ రాయల్ పై వైసిపి దుష్ప్రచారాన్ని ఖండించిన కన్నా

జనసేన కిరణ్ రాయల్ పై వైసిపి దుష్ప్రచారాన్ని ఖండించిన కన్నాతేదీ : 11/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై వైసిపి సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని…

Bird flu : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ కలకలం

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ కలకలంతేదీ : 11/02/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోళ్లు చనిపోవడం జరిగింది. జిల్లాలోని పెరవలి మండలం, కానూరు అగ్రహారంలో ఫారాలు నుంచి పంపిన…

Vidadala Rajini : హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజిని

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజిని Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వేధించారని కోటి అనే వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్…

మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి Trinethram News : పటాన్‌చెరు : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థిని…

Agency Closed : ఏజెన్సీ బంద్

ఏజెన్సీ బంద్తేదీ : 11/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గిరిజన బాలుర గురుకుల పాఠశాల యందు వామపక్షాలు బంద్ చేయడం జరిగింది.1/70 యాక్ట్ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

Beer Price : బీర్ల ధరలు 15% పెంపు

బీర్ల ధరలు 15% పెంపు ధరల సవరణకు ప్రభుత్వం అనుమతి రూ.20-30 వరకు పెరిగే అవకాశంబీర్ల కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన సర్కారుTrinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 : మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. బీర్ల ధరలను…

AMR Chairman : కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏఎంఆర్ చైర్మన్

కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏఎంఆర్ చైర్మన్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏఎంఆర్ చైర్మన్ మహేశ్వరరెడ్డి .. కోటి పది లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు వితరణగా అందజేత .. సంప్రోక్షణ అనంతరం స్వామివారికి నూతన ఆభరణాలను అలంకరించిన…

Brain Stroke : ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్

ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ Trinethram News : Feb 11, 2025 : వేసవి కాలం సమీపిస్తుండడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే దీనివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు ముందే చెబుతున్నారు. వడగాల్పుల వల్ల బ్రెయిన్…

Other Story

You cannot copy content of this page