MLC Kavita : రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న

రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న Trinethram News : హైదరాబాద్ : జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో ఈరోజు(సోమవారం) కవిత మాట్లాడారు.రైతులను…

బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 16 చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పట్లోల కార్తీక్ రెడ్డి నవాబుపేట్ మండల కేంద్రంలో మాణిక్ రావు స్వామి వారికి 84వ…

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నాగందర్ గౌడ్

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నాగందర్ గౌడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణరాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపుతూ మద్దతు…

బిసీలకు పెద్ద పేట వేస్తున్న బీజేపీ ప్రభుత్వం

బిసీలకు పెద్ద పేట వేస్తున్న బీజేపీ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జాతీయ బీసీ సంగం అధ్యక్షులు R కృష్ణయ్య కు రాజ్యసభ సభ్యుడుగా బీజేపీ ఇచ్చి నందుకుబీసీ సంక్షేమ సంఘo వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె…

తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి

తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి Trinethram News : తెలంగాణ : Dec 16, 2024, తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం…

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం Dec 16, 2024, సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియేట్ వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌ లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై కీలకంగా…

అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న బిజెపి జిల్లా దిశా కమిటీ మెంబర్

అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న బిజెపి జిల్లా దిశా కమిటీ మెంబర్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి బంట్వారం మండల కేంద్రంలో, మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశం నిర్వహించిన, అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి…

బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ని సందర్శించిన శ్రీనివాస్ సీపీ

బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ని సందర్శించిన శ్రీనివాస్ సీపీ త్రినేత్రం న్యూస్ బెల్లంపల్లి ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్…

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి, డిసెంబర్ 16: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం…

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్. ఆరుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్, 13,220/- రూపాయల నగదు, ఐదు సెల్ పోన్లు స్వాధీనం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు…

Other Story

You cannot copy content of this page