Aghori : అలుగునూరులో ప్రత్యేకమైన అఘోరి

అలుగునూరులో ప్రత్యేకమైన అఘోరి Trinethram News : కరీంనగర్ జిల్లా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.. ఈ సందర్భంగా ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్ లో కారును ఆపగా యువకులు ఆమెతో…

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం Trinethram News : Hyderabad : క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి…మరో ఇద్దరికి గాయాలు కారును అక్కడే వదిలేసి…

పరిటాల రవీంద్ర కు ఘన నివాళి

పరిటాల రవీంద్ర కు ఘన నివాళి Trinethram News : Andhra Pradesh : ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం పేద వర్గాల ఆప్తుడు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా శుక్రవారం అనంతపురంలో జరిగిన 20వ వర్దంతి సభలో పరిటాల యువసేన నాయకుడు…

నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. జనవరి 24 డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామపంచాయతీ లోని m .n.r. ఫంక్షన్ హాల్…

రసాభాసగా గ్రామసభలు

రసాభాసగా గ్రామసభలు డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీన అమలు చేయబోయే నాలుగు పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు రసాభాసగా మారాయి. అర్హుల ప్రాథమిక జాబితాలు తప్పుల తడకలుగా మారాయి. ఒకచోట…

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజవర్గం, జైదుపల్లి గ్రామసభలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ 500కు గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉంది. రెండు…

గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి

గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మాల మహానాడు వికారాబాద్ జిల్లా కమిటీఆధ్వర్యంలో జనవరి 26 న ఆదివారం నాడు జరిగే76వగణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు,కార్యాలయాలలో,…

నిరంతర అభివృద్ధితోనే నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

నిరంతర అభివృద్ధితోనే నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Trinethram News : Medchal : ఈరోజు నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో 2.05 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి…

పదవిలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉన్నప్పుడే ప్రజా ప్రతినిధులపై గౌరవం పెరుగుతుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

పదవిలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉన్నప్పుడే ప్రజా ప్రతినిధులపై గౌరవం పెరుగుతుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Trinethram News : Medchal : నిజాంపేట్ కార్పొరేషన్ లో మంచినీటి ఎద్దడి తగ్గించడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలతో కార్పొరేషన్ ను ఎంతో…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీల నాయకుడు పరిటాల రవి— కూన శ్రీశైలం గౌడ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీల నాయకుడు పరిటాల రవి— కూన శ్రీశైలం గౌడ్ Trinethram News : Medchal :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్లో పరిటాల రవి 20వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం…

Other Story

You cannot copy content of this page