IIT : ఐఐటీ నిపుణుల బృందం ఇవాళ అమరావతికి చేరుకుంది

Trinethram News : అమరావతీ : 2nd Aug 2024 అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల సామర్థ్యంపై అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు శుక్రవారం ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన భవనాలు కూడా ఉన్నాయి. అలాంటి…

Microsoft : మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ వలన నిలిచిన విమానాలు, పలు వ్యవస్థలు”

Microsoft effect stalled planes, multiple systems Trinethram News : ▪️ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ▪️ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ▪️అమెరికా,ఆస్ట్రేలియా సహా అనేకదేశాల్లో నిలిచిన సేవలు ▪️మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌లో సాంకేతిక సమస్య ▪️ఘటనపై విచారణ…

12న ఇంటర్ ఫలితాలు

Trinethram News : ఈ నెల 12న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్నాహ్నంతో పూర్తి…

ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !

‣ 9144 ఖాళీలతో ప్రకటన విడుదల రైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. లోకో పైలట్ దరఖాస్తులు ముగిశాయి. ఇప్పుడు టెక్నీషియన్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటికి ఎంపికైనవారు ఆకర్షణీయ వేతనం పొందవచ్చు! గ్రేడ్-1, గ్రేడ్-3.. రెండు విభాగాల్లోనూ 9144 ఖాళీలు…

హైదరాబాద్‌లోని మెట్రో డిపోలో తలైవా మెరిసింది

హైదరాబాద్‌: మెట్రోరైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)ని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం సందర్శించారు. మెట్రోరైలు ఆపరేషన్స్‌కు గుండెకాయలాంటి ఓసీసీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనడానికి…

సాకేతిక లోపంతో ఘట్కేసర్ స్టేషన్లో ఆగివున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్

Trinethram News : హైదరాబాద్ :మార్చి13సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లవలసిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆగిపోయింది. 5:00 గంటలకు నాంపల్లి నుంచి తంబరం వెళ్లేందుకు బయలుదేరిన చార్మినార్…

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

You cannot copy content of this page