బంగారు బాల్యంపై అవగాహన ర్యాలీ

బంగారు బాల్యంపై అవగాహన ర్యాలీ…Trinethram News : ప్రకాశం జిల్లాకంభం మండలంలోని తురిమెళ్ళ అంగన్వాడి కార్యకర్తలు, ఎన్ ఆర్ తురిమెల్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం బంగారు బాల్యంపై భారీ ర్యాలీని నిర్వహించారు. సర్పంచి మాదా.సుభద్ర ఆధ్వర్యంలో ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు…

DSC : నేడు డిఎస్సి సిలబస్ విడుదల

నేడు డిఎస్సి సిలబస్ విడుదల Trinethram News : Andhra Pradesh : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి సిలబస్ బుధవారం విడుదల కానుంది.త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ ను బుధవారం విడుదల చేస్తున్నామని…

ఏపీలో ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు!

ఏపీలో ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు! Trinethram News : Andhra Pradesh : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన G0-117 రద్దు,బదిలీల చట్టంపై ఈ నెల 30న డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందుతాయి. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన…

Girl Rape : బాలికపై అత్యాచారయత్నం

బాలికపై అత్యాచారయత్నం Nov 09, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ప్రకాశం జిల్లా కారుమంచిలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న బాలికపై టీచర్ అత్యాచారానికి యత్నించాడు. సుధాకర్ అనే టీచర్ బాలిక ప్రైవేట్ పార్ట్‌పై చేతులతో తాకి…

చిన్నతనంలో ట్యూషన్ టీచర్ వేధించాడని తెలిపిన సాక్షి మాలిక్

చిన్నతనంలో ట్యూషన్ టీచర్ వేధించాడని తెలిపిన సాక్షి మాలిక్ Trinethram News : Oct 22, 2024, భారత మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ ‘విట్‌నెస్’ పేరుతో రిలీజ్ చేసిన తన ఆత్మకథ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించింది. చిన్నతనంలో తనను…

మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం

మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ జిల్లా అధ్యక్షులు పిట్టల వెంకటేష్ ఉపాధ్యక్షులు నూనె శేఖర్ ఆధ్వర్యంలో చొప్పదండి లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పిట్టల నరేష్(SGT)పిట్టల స్రవంతి వీరిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్…

ప్రభుత్వ ఉపాధ్యాయుడు గా కొలువు సాధించినందుకు ఘన సన్మానం

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ చొప్పదండి పట్టణం కు చెందిన మావురపు వేణు గోపాల్ ఇటీవల నిర్వహించిన డీ.ఎస్సీ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందడం జరిగింది. గతం లో నిర్వహించిన డీ.ఎస్సీ లో రెండు సార్లు ప్రయత్నం…

ఏపీలో నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్!

Trinethram News : అమరావతి : ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్’…

Tet Hall Tickets : ఏపీలో టెట్ హాల్టికెట్లు విడుదల

Tet hall tickets released in AP Trinethram News : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300…

Students : టీచర్లు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు

Students who want to become teachers Trinethram News : మాకు ఉపాధ్యాయులు లేరు.. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన ఆసిఫాబాద్ – ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై…

Other Story

You cannot copy content of this page