నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ…

రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. సూత్రధారి సినీ నిర్మాత

Trinethram News : దిల్లీ: దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. దిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు.. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా…

పురిటి నొప్పులతో పరీక్ష రాసి జడ్జి అయ్యింది

Trinethram News : తమిళనాడు: ఫిబ్రవరి 21పురిటి నొప్పులతో పరీక్ష రాసి జడ్జి అయ్యింది, ఓ వివాహిత తమిళనాడులోని తిరువణ్ణామలైలోని గిరిజన గూడెం గ్రామానికి చెందిన కలియప్పన్ కూతురు శ్రీపతి, శ్రీపతి చిన్ననాటి నుంచి కష్టాలు పడి చదువుకుంది. ఆమె లా…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

Trinethram News : తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

Trinethram News : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ…

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు.

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు…

బొట్టు, పూలు పెట్టి కుక్కకు సీమంతం

పెంపుడు కుక్కకు బొట్టు, పూలు పెట్టి ఘనంగా సీమంతం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హూసూరు తాలుకా కూరక్కనహళ్లి గ్రామంలో జరిగింది. పరమేష్ అనే రైతు ఇంట్లో జుమ్మే అనే ఆడ పెంపుడు కుక్క ఉంది. అది ఇటీవల…

ఎన్నికల బరిలో తమిళిసై?

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.…

పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం.. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది.. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..

Other Story

You cannot copy content of this page