Relaxation for Students : ఇంటర్మీడియట్ విద్యార్థులకు టైం సడలింపు

త్రినేత్రం న్యూస్ తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులను 1, 2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తాంఇంటర్ పరీక్షల్లో ప్రతిసారీ విధించే ఒక నిముషం ఆలస్యం నియమాన్ని ఈసారి కొంత సడలించిన ప్రభుత్వంపరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 9 గంటల తర్వాత 1, 2 నిమిషాలు…

Nara Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్ జరిగాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నం.117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు…

Intermediate Exams : నగరి ఎల్.కోదండరామన్

నగరి త్రినేత్రం న్యూస్. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి,విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన ఎల్.కోదండరామన్ ఈ సంద్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్ విద్య చాలా కీలకమైనది విద్యార్థుల భవిష్యత్ నిర్ణయింపబడేది ఇక్కడ నుంచే కావున విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మీయొక్క…

Students Fight : టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గొడవ

Trinethram News : కేరళ : Mar 01, 2025, కేరళలోని కొజికోడ్‌లో విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పదో తరగతి విద్యార్థులు ఫెరెవల్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో…

St. Jude’s High School : విద్యార్థి నూతన స్కూల్ క్యాబినెట్ నియామకం, ప్రమాణ స్వీకారం

సెయింట్ జూడ్స్ హై స్కూల్ పాఠశాలలో నిర్వహణ పాల్గొన్న స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహిళా పోలీస్ స్టేషన్ సీఐ త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 1 నగర నిజం :2025-26 విద్యా సంవత్సరానికి…

Crime News : ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు Trinethram News : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికెళ్లి…

Inter Exams : నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు పరీక్షలు రాయనున్న 10.58 లక్షల మంది విద్యార్థులు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షల నిర్వహణ విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా…

Sciencefare Alluri College : విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేది సైన్స్‌ఫేర్‌ అల్లూరి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్.టి.మోజెస్‌ క్రిష్టఫర్‌

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, 28 ఫిబ్రవరి 2025, దేశాయిపేట రోడ్‌ లో గల ఒయాసిస్‌ పాఠశాలలో శుక్రవారం సైన్స్‌ఫేర్‌ కార్యక్రమం ఒయాసిస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డా.జె.ఏస్.పరంజ్యోతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లూరి కళాశాల ప్రిన్సిపాల్‌…

Ap Budget : మహిళలు, నిరుద్యోగుల సంక్షేమానికి రూ.4,332 కోట్లు కేటాయింపు

Trinethram News : Feb 28, 2025, ఆంధ్రప్రదేశ్ : నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమ శాఖకు రూ.4,332 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి…

Students Fell Ill : రాగి జావ తాగిన విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

Trinethram News : కోనసీమ జిల్లా : ఉప్పలగుప్తం: పాఠ‌శాల‌లో రాగి జావ తాగిన 14 మంది విద్యార్ధుల‌కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు.. వారిని హుటాహుటీన ఆసుప్ర‌తికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం జగ్గ‌రాజు పేట మండల…

Other Story

You cannot copy content of this page