Aviation Awareness : తేజ టాలెంట్ స్కూల్ యందు ఏవియేషన్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు కోదాడ ప్రాంత వాసి అయిన ఉయ్యాల ఖ్యాతి డాక్టర్ ఆఫ్ ప్రభాకర్ తాతగారు జనార్దన్ రావు గారు 19 సంవత్సరాలు తన ఏ వేషం అకాడమీ నుండి పైలట్గా ట్రైనింగ్…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

School Bus Overturns : పాఠశాల బస్సు బోల్తా, 13 మంది విద్యార్థులకు గాయాలు

తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.…

Swa Pari Reign Day : ఘనంగా స్వ పరి పాలన దినోత్సవం వేడుకలు

డిండి (గుండ్లపల్లి) మార్చ్ 10 త్రినేత్రం న్యూస్. స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేల. స్వపరి పాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. దిండి మండల కేంద్రంలోని స్థానిక ఆల్ఫా ఆదర్శ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు…

Students Death : గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బాలిక అనుమానాస్పద మృతి

Trinethram News : సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేల రాలుతున్న పసి ప్రాణాలు గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక అనుమానస్పదంగా…

Groups Results Schedule : తెలంగాణ ‘గ్రూప్స్‌’ ఫలితాల షెడ్యూల్‌ ఖరారు

Trinethram News : తెలంగాణ లో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంలా మారింది. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా పేపర్‌ లీకేజీల కరాణంగా ఒకసారి, విద్యార్థుల ఐరిస్‌ తీసుకోకపోవడంతో మరోమారు వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా…

NASA Program : నాసా ప్రోగ్రాంలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

రామగుండం మండలంలోని ఎన్.టి.పి.సి టౌన్షిప్ లో గల రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు నాసా ఎన్.ఎస్.ఎస్ గెరార్డ్ కె. ఓ’నీల్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. రెండు టీం లు టీమ్…

Students Become Teachers : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం నిజాం నగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అమరేందర్ రవిలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించి పాటలు…

Winners Students : బెస్ట్ అవార్డు అందుకున్న కరస్పెండెంట్ విజేతలుగా నిలిచిన విద్యార్థులు

తేదీ : 06/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి శ్రీ సిద్ధార్థ ఎ లైట్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఐబిఓ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై రాష్ట్రం మరియు…

Girl Empowerment : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. బాలిక సాధికారతపై అవగాహన. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బుధవారం పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా డిండి ఎస్సై…

Other Story

<p>You cannot copy content of this page</p>