Degree Exams : నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు

Open degree exams from today మే 28, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నేటి నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలుడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని సిద్దిపేట ప్రాంతీయ…

RTC : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

RTC MD Sajjanar gave good news to the students Trinethram News : May 28, 2024, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్విద్యార్థులకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్ లోని…

97 మార్కులు వస్తే 77 వేశారు.. ఇంటర్ పేపర్ల వెలివేషన్ లో ఇష్ట రాజ్యం

If you get 97 marks, you scored 77.. Ishta Rajya in the evaluation of inter papers Trinethram News : హైదరాబాద్ : ఇంటర్మీడియేట్ వాల్యువేషన్ ప్రక్రియలోని లోపాలు బయటపడుతున్నాయి. ఓ మెరిట్ స్టూడెంట్​కు వందకు…

ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల

AP EAPCET 2024 Answer Key Released ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలు! Trinethram News : అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఎంట్రన్స్‌ పరీక్షలు…

రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter supplementary exams from tomorrow Trinethram News : హైదరాబాద్‌ :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Trinethram News : May 12, 2024, అమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన…

తేజ పాఠశాల విద్యార్థుల రంజాన్ శుభాకాంక్షలు

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థుల మతసామర్ధ్యాన్ని పాటిస్తూ వినూత రీతిలో రంజాన్ శుభాకాంక్షలు తెలుపు తెలిపారు ఈద్ ముబారక్ పేరుతో కూర్చొని వారి పండగ శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్సిపాల్ ఎం అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న…

ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీ ఇదే!

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియలను బోర్డు పూర్తి చేసింది.…

మే 1 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 26వ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3వ తేదీలోపు…

Other Story

You cannot copy content of this page