TTD : తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు Trinethram News : Tirumala : ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై నుండి వెళ్లిన ఓ విమానం ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం అని…
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు Trinethram News : Tirumala : ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై నుండి వెళ్లిన ఓ విమానం ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం అని…
తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల : ఏపీలో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు.ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా…
Trinethram News : తిరుమల , నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన…
తిరుమలలో అన్యమత ప్రచారం.. Trinethram News : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ కుటుంబం పిల్లాడి కోసం స్టీల్ కడియం కొనుగోలు చేసిన శ్రీధర్ రూమ్ కి వెళ్లిన తర్వాత కడియాన్ని చూడగా.. దానిపై అన్యమతం…
స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీని ప్రారంభించిన తితిదే ఛైర్మన్.. Trinethram News : తిరుమల : స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు దీన్ని ప్రారంభించారు.. నగరంలోని మహతి…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్.. Trinethram News : వచ్చే నెల పెళ్లి చేసుకుంటున్నానని తెలిపిన కీర్తి.. తన బాయ్ ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తటిల్ని గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడి.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App
శ్రీవారి సన్నిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు..Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం. 26.11.2024. తిరుమలతిరుమలలో శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి. తదితర…
ఈనెల 25న తిరుమల రూ.300 దర్శన టికెట్లు Trinethram News : ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్…
Trinethram News : తిరుమల ఈరోజు ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల.. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఈ నెల 20న లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు.. ఈరోజు ఉదయం 10 గంటల…
తిరుమలకు జగన్ స్టిక్కర్తో మాజీ మంత్రి అంబటి రాంబాబు… Trinethram News : Andhra Pradesh : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, ఆయన మాజీ సీఎం, వైసీపీ అధినేత…
You cannot copy content of this page