అభిమానులకు దీపికా-రణ్వీర్ గుడ్న్యూస్
తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడి సెప్టెంబర్లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపికా పదుకొణె పోస్ట్..
తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడి సెప్టెంబర్లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపికా పదుకొణె పోస్ట్..
Trinethram News : రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ టిడిపి జనసేన పొత్తు లో మమ్మల్ని గుర్తించటం లేదు అంటున్నా కొన్ని మండలాల జనసేన పార్టీ నాయకులు? ఇదిలా ఉండగా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా కొందరు…
Trinethram News : శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరీ దారుణంగా దిగజారుతున్నాయి. ఒక పార్టీపై ప్రత్యర్ధి పార్టీ అత్యంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే…
Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్…
ట్విట్టర్ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ను వైసీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్బుక్, ట్విట్టర్ నిండిపోయింది. ఈ క్రమంలోనే నేడు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం…
Trinethram News : తాడేపల్లి ఓ విశ్వ విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ … తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని తెలిపిన సిఐ మధుసూదనరావు..…
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా ఈ నెల 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. 25 రోజుల్లో రూ.300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ…
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్లాండ్లో తన ఫ్రెండ్స్కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…
తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తమిళగ వెట్రి కజగం’ పేరుతో రాజకీయ పార్టీ ప్రకటించినప్పటి నుంచి విజయ్ తమిళనాట హాట్ టాపిక్గా మారారు. ఆయన ఫ్యాన్స్ తన…
Trinethram News : మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ…
You cannot copy content of this page