CM Revanth : ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు

రేవంత్ కీలక ఆదేశాలు సహాయక చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ ను నియమించాలన్న రేవంత్ సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని ఆదేశం నిపుణుల సలహాలతో ముందుకు వెళ్లాలని సూచన Trinethram News : Telangana : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో…

SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్

Trinethram News : Mar 13, 2025, తెలంగాణ : SLBC టన్నెల్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్‌, కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికీ మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదని…

SLBC టన్నెల్.. నేటి నుంచి రంగంలోకి రోబోలు

Trinethram News : Telangana : SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు. రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్…

SLBC Update : ఎస్ఎల్బీసీ అప్డేట్స్

Trinethram News : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ ఉదయాన్నే 7.15 గంటలకు టన్నెల్ లోకి బయలుదేరిన క్యాడవర్ డాగ్స్ బృందం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకొని…

Jagdish Reddy : SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగింది

Trinethram News : కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక డిపార్ట్మెంట్ల అనుమతులు, నిపుణులు సలహాలు తీసుకుని చేయాల్సిన పనులు ఆదరాబాదరగా చేయడం, కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రమాదం జరిగి ఇన్ని రోజులు…

CM Revanth : ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్

Trinethram News : Telangana : శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్య నారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు. వారం…

SLBC Tunnel Tragedy : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన విషాదాంతం!

Trinethram News : Telangana : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కథ విషాదాంతం అయినట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు…

SLBC Tunnel : టన్నెల్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం

Trinethram News : తెలంగాణ : SLBC టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టన్నెల్ ఇన్లెట్(దోమలపెంట) నుంచి 14వ కిలోమీటర్ల వద్ద యాడిట్(టన్నెల్ నుంచి బయటకు వెళ్లే దారి) పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతను NRSCకి…

BRS visit SLBC : ఎస్ ఎల్ బి సి ఘటన నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు బి ఆర్ ఎస్ పార్టీ బృందం.

త్రినేత్రం న్యూస్ డిండి గుండ్లపల్లి. ఎస్ ఎల్ బిసి ఘటన నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు గురువారం నాడు హరీష్ రావు తో పాటు టిఆర్ఎస్ పార్టీ బృందం డిండి మండల కేంద్రం గుండా బయలుదేరారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పార్టీ…

36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

Trinethram News : Telangana : 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు…

Other Story

You cannot copy content of this page