ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని యువతి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి ఘటన…. గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటున్న విద్యా శ్రీ(23)…. రాజన్న సిలిసిల్ల జిల్లా కు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది…. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం…

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 29కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు..…

You cannot copy content of this page