CITU : కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదీవే వర్ధంతి జయప్రదం చేయండి

రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1 బ్రాంచి కమిటీ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన గోదావరిఖని శ్రామిక భవన్లో జరిగింది,…

One-Day Bandh : క్వార్టర్ ఓనర్స్ దౌర్జన్యం నిరసిస్తూ ఒక్కరోజు బందును ప్రకటించిన వ్యాపారులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియా మేదర్ బస్తి రోడ్డు సింగరేణి క్వార్టర్లను సంస్థ ఆధీనపరచుకోగా ఖాళీ చేసినటువంటి క్వార్టర్లను సింగరేణి సంస్థ కూల్చి వేయడం జరిగింది క్వార్టర్లకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారస్తులకు చెందినటువంటి షెటర్స్…

ఏరియా జిఎం తో సమావేశమైన నాయకులు

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆర్జీ1 కన్వీనర్ గా ఆరేపల్లి హరీష్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్140/2018, రామగుండం 1 ఏరియా కన్వీనర్ గా సీనియర్ నాయకులు 2వ గనిలో విధులు…

DCP Inspects : 10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన మంచిర్యాల డీసీపీ

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న…

TDP Foundation Day : ఖని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం నిమ్మకాయల ఏడుకొండలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ లేబర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ…

CITU – సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచండి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ…

Illegal Arrests : సింగరేణి నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టులకు పాల్పడడాన్ని ఖండించండి

హైదరాబాద్ ధర్నాను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామికంగోదావరిఖని మార్చి-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ ముద్రించాలని, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద జరిగే…

CITU : కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన యజమాన్యం దృష్టి పెట్టాలి

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వటర్స్ లలో “బస్తీ బాట” నిర్వహించడం…

CITU : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించాలి

వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శ (SCKS – CITU). గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ ఆర్జీ-1లోని సివిల్ విభాగం సెక్టర్ 2లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి…

సింగరేణి సంస్థ వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం

బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంటీబీజీకేస్ అధ్యక్షులుమిర్యాల రాజిరెడ్డిగోదావరిఖని మార్చి,-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయంతో సంస్థ అస్తిత్వాన్ని కోల్పోతుంది సింగరేణి సంస్థ భవిష్యత్తు భవిష్యత్తు అస్తిత్వాన్ని కోల్పోతుంది సింగరేణిల…

Other Story

You cannot copy content of this page