గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

కవితకు సీబీఐ పిలుపు ?

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ పిలుపు వచ్చే వారం హాజరు కావాలని నోటీసులు ? ఈడీ విచారణకు హాజరు కాకండా సుప్రీంకోర్టులో ఊరట పొందిన కవిత ఈ సారి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి.…

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..ఇదొక ఆన్లైన్ మోసం?

వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరుతో ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు. ఖమ్మం జిల్లా…ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ అనే యువతి…

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నకిలీ పాస్ పోర్ట్ స్కాం

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నకిలీ పాస్ పోర్ట్ స్కాం.. నకిలీ డాక్యుమెంట్స్ తో పాస్ట్ పోర్టు పొందిన 92 మంది.. 92 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. విదేశాంగ శాఖకు లేఖ రాసిన సీఐడీ.. ఈ కేసులో ఇద్దరు…

తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన…

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్

హైదరాబాద్‌ మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్.. విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో సంచలన విషయాలు.. రూ.3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారు.. మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. వారం…

ఆన్‌లైన్‌లో అయోధ్య ప్రసాదాలు అంటూ మోసం

ఆన్‌లైన్‌లో అయోధ్య ప్రసాదాలు అంటూ మోసం.. సాధారణ లడ్డూలనే అయోధ్య లడ్డూలని అమెజాన్‌లో అమ్మకాలు. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు.. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

విశాఖపట్టణం లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం

విశాఖ: విశాఖపట్టణం లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం. వైజాగ్ లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ. స్కామ్ కు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఈడీ. నిందితులు అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్ అరెస్ట్. టెక్…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు.. లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు…

Other Story

<p>You cannot copy content of this page</p>