RBI : త్వరలోనే కొత్త రూ.100, రూ.200 నోట్లు

Trinethram News : ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ…

New ₹50 Note : త్వరలో మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు!

Trinethram News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది, ఇటీవలనే సంజయ్ మల్హోత్రా…

RBI Governor : ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా Trinethram News : దిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులయ్యారు.. ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పదవీ కాలం…

Other Story

You cannot copy content of this page