Minister Nadendla Manohar : విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు

విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు.. పోర్ట్‌రోడ్‌ గోడౌన్‌లో భారీగా రేషన్ బియ్యం సీజ్.. 483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం-మంత్రి నాదెండ్ల.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

SIT : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు Trinethram News : అమరావతి : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా…

Rice Smuggling : గోదావరిఖని నడిబొడ్డిలో పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా

గోదావరిఖని నడిబొడ్డిలో పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా.. రేషన్ బియ్యం అక్రమ దందాలు అరికట్టే యజమానులు ఏం చేస్తున్నట్టు అంటూ పలువురి ఆందోళన త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్,5 రామగుండం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవన పట్టిస్తూ, ఇదేంటని…

Ration Card : ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్

ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్ Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేషన్ కార్డుదారులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే…

నామినేటేడ్ పోస్టులపై కసరత్తు.. మరో 15 రోజుల్లో ప్రకటన

నామినేటేడ్ పోస్టులపై కసరత్తు.. మరో 15 రోజుల్లో ప్రకటన Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు…

Ration Cards : ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

Trinethram News : అమరావతి ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 2 నుంచి 28 వరకు అప్లికేషన్స్‌ స్వీకరణ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు విభజన,…

Latest Ration Cards : ఏపీలో సరికొత్తగా రేషన్ కార్డులు!

ఏపీలో సరికొత్తగా రేషన్ కార్డులు! Trinethram News : Andhra Pradesh : ఏపీలో రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్ చిత్రాలతో ముద్రించిన బియ్యం కార్డుల స్థానంలో కొత్త సాంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా…

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు…

ఉద్యాన సహాయకుల హేతుబద్ధీకరణ తక్షణమే నిలుపుదల చేయాలి – శెట్టిరాజు

ఉద్యాన సహాయకుల హేతుబద్ధీకరణ తక్షణమే నిలుపుదల చేయాలి – శెట్టిరాజు ఆర్టి కల్చర్ సంఘం జిల్లా అధ్యక్షుడు – శెట్టి రాజు ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్: అల్లూరిజిల్లా, ఉద్యాన సహాయకుల హేతుబద్దికరణ తక్షణమే నిలుపుదల చేయాలి.జిల్లాలోని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి…

దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత Trinethram News : ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19టన్నుల రేషన్ బియ్యం పట్టివేత 18లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు…

Other Story

You cannot copy content of this page