వైభవంగా రధసప్తమి కళ్యాణోత్సవం

వైభవంగా రధసప్తమి కళ్యాణోత్సవం నగరి త్రినేత్రం న్యూస్ . నగరి పట్టణ పరిధిలో టీటీడీ అనుబంధంలో నున్న కరియమాణిక్య స్వామి ఆలయంలో మంగళవారం రధసప్తమి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం అభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. తదుపరి శ్రీదేవి, భూదేవి సమేత…

Rathasaptami : రథసప్తమి” సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని, రధోత్సవాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు

రథసప్తమి” సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని, రధోత్సవాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్. పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో “రథసప్తమి” సందర్భంగా…

Rathasaptami : తిరుమలలో నేడు వైభవంగా రథసప్తమి ఉత్సవాలు

తిరుమలలో నేడు వైభవంగా రథసప్తమి ఉత్సవాలు Trinethram News : తిరుమల, రథసప్తమి సందరభంగా సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు .. వాహనసేవలను దర్శించేందుకు .. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనా సామాన్యభక్తులకు ఎక్కడా ఇబ్బంది…

MLA Kandula : రథ సప్తమి వేడుకలను విజయవంతం చేయాలి: MLA కందుల

రథ సప్తమి వేడుకలను విజయవంతం చేయాలి: MLA కందులత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. మార్కాపురంలో ఫిబ్రవరి 4న జరిగే రథ సప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి…

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి

Trinethram News : శ్రీకాకుళం అర్ధరాత్రి క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు వేలాది మందికి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు.

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం…

Other Story

You cannot copy content of this page