రైల్వే స్ధలాల్లో ఇళ్ల భాధితుల టిడిపి భరోసా

తాడేపల్లి ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలుస్తారు. రైల్వే స్ధలాల్లో ఇళ్ల భాధితుల టిడిపి భరోసా. రైల్వే స్ధలాల్లో నివాసులు ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలిస్తారని టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు భరోసా ఇచ్చారు. గురువారం…

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

నిరుద్యోగులకు శుభవార్త

రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్.. ఏకంగా 5,696 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. రైల్వే జాబ్‌ కోసం చాలా మంది కలలు కంటారు. ఏళ్లుగా కష్టపడుతూ నోటిఫికేషన్‌ ‍కోసం ఎదురుచూస్తుంటారు. అటువంటి ఆశలకు ఊతమిస్తూ భారత ‍ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ…

రాష్ట్రంలో భారీగా 30 మంది ఐపీఎస్ ల బదిలీలు

Trinethram News : అమరావతి కుమార్ విశ్వజిత్ – రైల్వేస్ డీజీ అతుల్ సింగ్ – ఏపీఎస్పీ ఏడీజీ సీహెచ్ శ్రీకాంత్ – ఆక్టోపస్ ఐజీ కొల్లి రఘురాం రెడ్డి – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ఎస్వీ రాజశేఖర్ బాబు –…

రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్ చింతకాని మండలం పాతర్లపాడు రైల్వే గేట్ సమీపంలో తెగిపోయిన గూడ్స్ రైలు లింక్. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు

ముంబయి: రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్ర లో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాల్ఘర్‌ జిల్లాలో సిగ్నల్‌ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన…

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం…

రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు 

RRB: రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు  దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) దరఖాస్తులు…

నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని రైల్వే స్టేషన్ నందు దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం,నర్సాపూర్ నుండి హుబ్లీ మరియు రేణిగుంట నుండి నంద్యాల వరకు వేళ్ళు నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి…

You cannot copy content of this page