Shyamala Gets Relief : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామలకి ఊరట

Trinethram News : శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు ఆదేశం సోమవారం నుండి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశం నోటీసు ఇచ్చి కొనసాగించవచ్చు అని హైకోర్టు ఆదేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Betting App Case : విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు

Trinethram News : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణు ప్రియను పోలీసులు దాదాపు పది గంటలకుపైగా విచారించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న రీతూ చౌదరి కూడా విచారణకు…

‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్?

‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్? Trinethram News : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్లు భారీగా చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. పుణే,…

Singareni ACMO : సింగరేణి ఎసిఎంఓ కు ఆత్మీయ సత్కారం

Heartfelt tribute to Singareni ACMO సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డివైసిఎంఓ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని సీనియర్…

Increased responsibility : పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

Increased responsibility by promotion Commissioner of Police M. Srinivas IPS రామగుండం పోలీస్ కమిషనరేట్ పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనరేట్…

DGP : ఐ.పి.యస్. గా పదోన్నతి పొందిన సందర్భంగా డిజిపి మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల డిసిపి

I.P.S. Manchiryala DCP who met the DGP politely on the occasion of his promotion మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 2009 డిఎస్పి గా నియమితులైన మంచిర్యాల డిసిపి కన్ఫామ్డ్ ఐపీఎస్ అధికారిగా కేంద్ర హోం మంత్రిత్వ…

School Assistants : 10 వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్!

Promotion for 10 thousand people as school assistants! జూన్ 18, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలోని మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి…

రూ.500 కోట్ల వరకూ సబ్సిడీ.. కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేం‍ద్రం.. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి..

Trinethram News : దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే స్పీడ్‌, లుక్‌తో అదరగొడుతున్నాయి. వాటికి అనుగుణంగానే అమ్మకాలు…

Other Story

You cannot copy content of this page