Jagan : నాన్నతో డీఎస్ అనుబంధం మర్చిపోలేను

‘I can’t forget DS’s connection ‘నాన్నతో డీఎస్ అనుబంధం మర్చిపోలేను’_* Trinethram News : సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ మరణంపై వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు._ తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో…

నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

Trinethram News : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్…

నేడు రాజస్థాన్-గుజరాత్ ఢీ

Trinethram News : IPL-2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు…

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

Trinethram News : విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని…

ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌.. టాప్-5లో ఉన్న జ‌ట్లు ఇవే!

Mar 27, 2024, ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌.. టాప్-5లో ఉన్న జ‌ట్లు ఇవే..!IPL 2024లో ఇప్ప‌టివ‌ర‌కు ఏడు మ్యాచ్‌లు జ‌రిగాయి. అయితే ఐపీఎల్‌ పాయింట్ల పట్టిక (IPL 2024 Points Table)లో ఆసక్తికరమైన చిత్రం కనిపించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్…

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్

చదువులో రాణించి ..చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు! ఇంత సాధించి చివరికి కుటుంబ కలహాలు తో మనస్తాపం చెంది..కనపడని లోకాలకు? ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి.. సొసైటీలో గౌరవమైన స్థానంలో…

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

వరంగల్ ఎంపి స్థానంపై కేసిఆర్ సమీక్ష సమావేశం

వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్ ను ప్రతిపాదించిన నేతలు.. పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని మాజీ సిఎం కేసిఆర్ కు తెలిపిన రమేశ్.. రమేశ్ నో చెప్పడంతో ఖాళిగా ఉన్న వరంగల్ బిఆర్ఎస్ స్థానం.. అసలు రమేశ్ మనసులో ఏముందోనని నేతల…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

Other Story

You cannot copy content of this page