ఎంవీవీవి చీప్ రాజకీయాలు : ప్రియాంక దండి

Trinethram News : ఎంపీ ఎంవీవీ చీప్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఒక ప్రకటనలో ఆరోపించారు.తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలవడానికి మహిళలకు నాసిరకం చీరలు పంచి మహిళలను అవమానిస్తున్నారని, నిజంగా మహిళల మీద…

టీడీపి లోకి ఆలూరు ఎమ్మెల్యే జయరాం

ఎన్నికల వేళ.. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే..…

సినిమా డైలాగులు చెప్పడానికే పవన్‌ పనికొస్తాడు: మంత్రి అంబటి

ప్రకాశం జిల్లా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పడానికే పనికొస్తాడంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.. నాలుగో సిద్దం సభతో టీడీపీ మూత పడటం ఖాయం అని, టీడీపీ నుంచి పోటీచేసే నాయకులే ఆలోచనలో పడతారన్నారు.. శనివారం…

వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

Trinethram News : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈవిషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు కాదు పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే..…

ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

పవన్‌పై పోటీగా ముద్రగడ? ముద్రగడ జనసేనలోకి వెళ్లకపోతే అతన్ని వైసీపీలో తీసుకొని.. పవన్ కళ్యాణ్‌పై పోటీకి బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైసీపీ వర్గాలు. కాపు ఓట్లు కీలకమైన పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే పవన్‌పై ముద్రగడను దించి…

ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం?

రాజకీయ విశ్లేషకుల ఊహకు అందని రీతిలో ఏపీ రాజకీయాలు….జనసేన అధినేత పవన్‌కి చెక్ పెట్టేందుకు బీజేపీ పార్టీ రెఢి.. ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం!?… జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందా? టీడీపీ అధినేతచంద్రబాబు పొత్తు…

బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్.. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు…

ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం

కడప : – ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం.. ఎస్ వి సతీష్ రెడ్డితో భేటీ అయిన పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జి బీటెక్ రవి తెలుగుదేశం లోకి రావాలని ఎస్ వి సతీష్ రెడ్డిని ఆహ్వానించిన బీటెక్…

మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

Trinethram News : ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన…

Other Story

You cannot copy content of this page