మార్చి 3 (ఆదివారం) పల్స్ పోలియో.. పేరంట్స్ గుర్తుపెట్టుకోండి

దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3న జరగనుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3 నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం…

పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం

పోలియో చుక్కలు వేయిద్దాంపోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్పక్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ కార్యక్రమంలో పాల్గొనిచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి.…

నిండు జీవితానికి రెండు చుక్కలు….రెండు చుక్కలతో పోలియో రహిత సమాజం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంధర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ నిండు జీవితాన్ని కేవలం…

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది

రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు… దీనికోసం 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశారు … రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా…

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు

Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో…

You cannot copy content of this page