Krishna Waters : కృష్ణా జలాల ట్రిబ్యునల్ కు ఏపీ ప్రభుత్వం లేఖ

AP Govt letter to Krishna Waters Tribunal Trinethram News : కృష్ణా జలాల వినియోగంపై అసోసియేటెడ్ ప్రెస్ ప్రభుత్వం బ్రైజ్‌కుమార్ కోర్టుకు లేఖ రాసింది. పులవరం ప్రాజెక్టు కింద గోదావరి నీటిని వాడుకున్నా.. కరువు పీడిత ప్రాంతాల్లో కృష్ణా…

Pawan Kalyan : జనసేన పార్టీ ఎమ్మెల్యే కారుపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్

Attack on Janasena party MLA’s car.. Pawan Kalyan is serious Trinethram News : ఏలూరు జిల్లా : పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి…

NITI Aayog Meeting : నీతి ఆయోగ్‌ భేటీ – ‘వికసిత్‌ ఏపీ 2047’ అంశాలు ప్రస్తావించిన చంద్రబాబు

NITI Aayog meeting – Chandrababu mentioned the issues of ‘Vikasit AP 2047’ Trinethram News : న్యూఢిల్లీ నీతి ఆయోగ్‌ సమావేశం చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి…

Godavari : ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గోదావరి అలలు

Godavari’s raging waves Trinethram News : Godavari : భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది. పోలవరం దగ్గర గోదావరి నీటిమట్టం 4.9 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది.…

White Paper : సహజవనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం

Today’s White Paper on Exploitation of Natural Resources Trinethram News : Andhra Pradesh : Jul 15, 2024, మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతి, పోలవరం, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల…

White Paper : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

The AP government is going to release the third white paper today Trinethram News : ఏపీలో కొలువుదీరన కొత్త ప్రభుత్వం మంగళవారం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను…

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.…

Other Story

You cannot copy content of this page