Pawan Kalyan : నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన…

PM Modi : ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖక : 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభ టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్‌…

Victory Celebrations : బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు

Trinethram News : ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలుపాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్.. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారుకుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి-మోదీఅభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలి-మోదీUP,ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది..…

MLC Kavitha : అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్

అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్ Trinethram News : Hydrabad : బీజేపీ మరియు ప్రధాని మోడీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత జైల్ నుంచి విడుదల అయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేసిన కవిత ఎన్ని…

Vladimir Putin : భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌

భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌ Trinethram News : Russia : Nov 19, 2024, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ప్రెస్‌ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్‌ వెల్లడించారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన…

Modi’s Key Meetings : ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు

ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు.. Trinethram News : బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన…

PM Modi to AP : ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ

ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ Trinethram News : రూ.80 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వచ్చే…

PM Modi to G-20 : జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ

జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ Trinethram News : Nov 13, 2024, ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్‌, గయానాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ…

కుల గణన పై మోడీ వాక్యాలు ఉపసంహారించుకోవాలి

కుల గణన పై మోడీ వాక్యాలు ఉపసంహారించుకోవాలి.బీసీ హక్కుల సాధన సమితి నాయకులు. కుల గణన చేస్తే అనైక్యత వస్తుందని రాంచి ఎన్నికల ప్రచారలో ప్రధాని మోడీకి మరోసారి బీసీ లపై ఉన్న విద్వేషం కనిపిస్తోందని వెంటనే అలాంటి వాక్యాలను వెంటనే…

Ramurao met PM Modi : ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు

ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు Trinethram News : మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు గురువారం…

Other Story

You cannot copy content of this page