M Modi : నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will launch three Vande Bharat trains today ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి. తమిళనాడులోని…

*భారీ వర్షాలకు గుజరాత్‌ అతలాకుతలం

*Gujarat is prone to heavy rains Trinethram News : అహ్మదాబాద్‌ : గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు…

PM Modi : రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధానిమోదీ వీడియో కాన్ఫరెన్స్

PM Modi video conference with state CSs Trinethram News : జాతీయ రహదారులు, గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడిన ప్రధాని మోదీ అమృత్ 2.O వంటి ప్రగతి అంశాల పై ప్రధాని ఫోకస్ ఈ సమావేశంలో…

Industrial Parks : తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

Center approves establishment of industrial parks in Telugu states Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.…

Nuclear Submarine : విశాఖలో అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ సిద్దం

Nuclear submarine ‘INS Arighat’ ready in Visakhapatnam Trinethram News : విశాఖపట్నం భారతనౌకాదళం మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి‘ఐఎన్ఎస్ అరిఘాత్’ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ డాక్యార్డులోని…

PM Narendra Modi : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Indian Prime Minister Narendra Modi held bilateral talks with Ukrainian President Zelensky Trinethram News : ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం…

Modi Consoled : జెలెన్ స్కీ ఎమోషనల్.. ఓదార్చిన మోదీ

Zelensky is emotional.. Modi consoled Trinethram News : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భావోద్వేగానికి గురయ్యారు. రష్యా చేస్తున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన…

Modi : కీవ్ మహాత్ముడికి మోదీ నివాళి

Modi’s tribute to the Mahatma of Kiev Trinethram News : ప్రధాని నరేంద్రమోదీ కీవ్లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో 2020లో నెలకొల్పిన జాతి పిత విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి…

Prime Minister : పోలండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

The Prime Minister left for a visit to Poland and Ukraine Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర…

Modi : 23న ఉక్రెయిన్‌కు మోదీ

Modi to Ukraine on 23rd Trinethram News : ఆ దేశాన్ని సందర్శించనున్న తొలి భారత ప్రధాని అంతకు ముందు రెండు రోజుల పాటు పోలాండ్‌లోఅక్కడి నుంచి రైలులో కీవ్‌కు ప్రయాణం యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఈ…

You cannot copy content of this page