People Caught in Drunk and Driving : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డన వ్యక్తులకు జైలు శిక్ష

Imprisonment for people caught in drunk and driving త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దిన్ ఆధ్వర్యంలో తాళ్ళగురిజాల ఎస్ఐ నరేష్ గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన 05 మందుబాబులకు…

Shops for Fish : మృగశిర కార్తె సందర్భంగా చేపలకు దుకాణాల వద్ద బరు తీరిన ప్రజలు

People throng shops for fish on the occasion of Mrigasira Karte గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా మృగశిర కార్తె సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చేపలకు బారి గిరాకి పెరిగినది మృగశిర…

People did not Vote : ఎన్నిసార్లు బటన్లు నొక్కినా.. జనాలు మాత్రం ఓట్లు వేయలేదు

No matter how many times the buttons were pressed, people did not vote Trinethram News : వైనాట్ 175 అనుకున్న వైసీపీకి..పట్టుమని పది సీట్లు కూడా ఎందుకు రాలేదు..? సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా..ఓటర్లెందుకు EVM…

అస్తవ్యస్తంగా పల్లెపాలన?

Disorganized rural management అస్తవ్యస్తంగా పల్లెపాలన..!? పల్లెలకు రాని ప్రత్యేకాధికారులు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజల అవస్థలు.. గ్రామ సభలను నిర్వహించని వైనం కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ మే 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గ్రామ పంచయతీ పాలకుల పదవి కాలం…

ముగిసిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

The funeral of Iranian President Ibrahim Raisi has concluded Trinethram News : మే 23హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బౌతిక‌కాయానికి పూర్తి అధికార లాంచ‌నాల‌తో నేడు టెహ‌రాన్ లో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఇరాన్…

ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi made sensational comments on the election results Trinethram News : Rahul Gandhi : లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో…

ఆఫ్ఘనిస్థాన్‌పై పకృతి కన్నెర్ర

వరదల బీభత్సంతో 51మంది సహా 300 మంది మృతి.. సర్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలు CNN నివేదిక ప్రకారం ఇప్పటివరకు వరదల కారణంగా 300 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో 51 మంది చిన్నరులున్నట్లు వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సహాయ…

మండుటెండని సైతం లెక్క చేయకుండా బ్రహ్మన్న ప్రచారం లో పాల్గొన్న ప్రజలు

Trinethram News : బ్రహ్మరధం పడుతున్న బొల్లాపల్లి బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ,…

మంగళగిరిలో ప్రారంభమైన నారా లోకేష్ జైత్రయాత్ర

Trinethram News : పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ప్రారంభమైన ర్యాలీ. పసుపుమయమైన మంగళగిరి ప్రధాన రహదారులు, ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న కార్యకర్తలు, అభిమానులు. యువనేత లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. సీతారామస్వామి…

You cannot copy content of this page