CITU : కార్మికుల పెన్షన్ ఫండ్ కు యజమాన్యాలు మరో ₹10/- ఇచ్చేందుకు అంగీకారం

మంద నరసింహారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏప్రిల్ 1, 2025న పెన్షన్ నిధికి టన్నుకు మరో రూ. 10 చొప్పున కోల్ కంపెనీలు అదనంగా ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, హమ్స్ యూనియన్స్ ఒత్తిడి మేరకు…

MLA Handed Over Pension : బాధితుడికి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే

తేదీ : 02/04/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు పట్టణం పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన గుబ్బల. ఏసుబాబు కి కొత్తగా మంజూరైన డయాలసిస్ పెన్షన్ రూపాయలు పదివేలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరిగిమిల్లి. రాధాకృష్ణ బాధితుడికి…

Pension : కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ అర్హత కలిగే ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తుంది

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 2: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం,చిన్న గడ్డ గ్రామంలో భర్త లక్ష్మయ్య మూడు నెలల క్రితం చనిపోతే అధికారులు పెన్షన్ నమోదు చేయగా మూడు నెలల కలిపి అక్షరాల రూ.12000 వితంతువు పెన్షన్…

MLA Nallamilli : నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు అనపర్తి మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమoలో అనపర్తి మండలం ఎన్…

Pension Distribution : ఏపీ రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

తేదీ : 01/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ప్రజలందరూకూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలపడం జరిగింది. గత…

MLA Badeti Chanti : పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

తేదీ : 01/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , ఏలూరు నగరంలోని 19వ డివిజన్ యన్ టి ఆర్ నగర్ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి .చంటి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించడం…

CM Chandrababu : రేపు బాపట్ల జిల్లాలో పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు

Trinethram News : బాపట్ల జిల్లా పెద్దగంజాం పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో రేపు సిఎం పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం, గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 గం.ల నుండి సా.4 గం.ల…

MPs Salaries : ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

Trinethram News : ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాజీ ఎంపీలకు…

Pension : ఏపీలో ఇకపై దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్లలోనే పింఛన్ జమ

Trinethram News : అమరావతి : ఏపీలో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది. ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్…

Pension : అధికారులూ… నా భర్తకు పింఛను ఇప్పించండి

రెండు సంవత్సరాలగా మంచం మీదే ఉంటున్నాడు కూటమి ప్రభుత్వం కనికరించాలి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి రెండేళ్లుగా మంచం మీదే జీవచ్చవంగా పడి ఉన్నాడు.నెలనెలా మందులకే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అటువంటి వ్యక్తికి పించను మంజూరు చేయడానికి అధికారులకు దయకలగడం లేదు.కూటమి…

Other Story

You cannot copy content of this page