Paris Olympics : నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ

Paris Olympics starts today Trinethram News : భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలవనున్న పారిస్ ఒలింపిక్స్* భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పారిస్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్…

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామాల్లో సీఐఎస్ఎఫ్ కవాతు

Trinethram News : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలుస్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామాల్లో శాంతి యుత వాతావరణం కోసం ఏర్పాట్లు చేశామని ఈసందర్భంగా కవాతు నిర్వహిస్తున్నామని కొవ్వూరు డిఎస్పి కేసిహెచ్ రామారావు తెలిపారుకార్యక్రమంలో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి…

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు

సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

రిపబ్లిక్ డే పెరేడ్ నందు బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకటం కు ప్రత్యేక బహుమతి

75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటి సారి గా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకట ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ వారి ప్రసంశలు అందుకుంది. శకటానికి జ్యూరీ అవార్డు ప్రసంశా పత్రాన్ని జిల్లా రెవిన్యూ అధికారి పి. వెంకటరమణ చేతుల…

గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం

గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం గణతంత్ర వేడుకల్లో కర్తవ్యపథ్‌లో పరేడ్ జరిగింది. ఇందులో యూపీ నుంచి వచ్చిన శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలరాముడితో ఉన్న ఆ శకటం ఇప్పుడు వైరల్ అవుతున్నది.

265 మంది మహిళా సైనికుల పరాక్రమం

265 మంది మహిళా సైనికుల పరాక్రమం కర్తవ్య పథ్‌లో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన మహిళా సైనికులు తమ సత్తా చాటారు. కేంద్ర బలగాల్లోని 265 మంది మహిళా సైనికులు ‘నారీశక్తి’లో భాగంగా మోటార్‌సైకిళ్లతో అద్భుత…

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

Trinethram News : దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. తెలంగాణ శకటంపై…

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ…

ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం ఢిల్లీ లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజుల పాటు జరగనున్నాయి. జనవరి 29న రీట్రీట్ వేడుకతో ముగుస్తాయి. ఢిల్లీలో రిపబ్లిక్…

You cannot copy content of this page