కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

మహబూబ్‌నగర్‌లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు

Trinethram News : మహబూబ్‌నగర్‌:- మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను…

ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయి: మంత్రి విడదల రజని

నిందలు వేయాలంటే వేయండంటూ విపక్షాలపై మండిపాటు అధికారులు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారని సమర్థన కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ విపక్షాలు నిందలు వేస్తున్నాయంటూ ఆగ్రహం గుంటూరు కలెక్టరేట్‌లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై మంత్రి విడదల సమీక్ష

You cannot copy content of this page