రేపే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం . ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు…

సొంత పార్టీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవన్న జంగా కృష్ణమూర్తి ..కీలక పదవులన్నీ ఒక సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని విమర్శలు.. బీసీ నేతలకు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆవేదన

సొంత నిధులతో గ్రామాల రోడ్డు సమస్యను తీర్చిన ఇన్చార్జి చంద్రశేఖర్

సొంత నిధులతో గ్రామాల రోడ్డు సమస్యను తీర్చిన ఇన్చార్జి చంద్రశేఖర్ మూడు గ్రామాల రహదారి సమస్య పరిష్కారం కృతజ్ఞతలు తెలిపిన అయా గ్రామాల ప్రజలు… Trinethram News : పెద్దారవీడు:మండలంలోని కలనూతల, సుంకేసుల,గుండంచర్ల, తదితర గ్రామాలకు పోవాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిందేనని…

You cannot copy content of this page