PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

LK Advani : బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత Trinethram News : Delhi : డిసెంబర్ 14భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్ని…

PM Modi : ‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా Trinethram News : ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ”ఒకే భారతదేశం,…

Pollution : ఎయిర్ పొల్యూషన్​తో ఏటా 15 లక్షల మంది మృతి

ఎయిర్ పొల్యూషన్​తో ఏటా 15 లక్షల మంది మృతి Trinethram News : Dec 13, 2024, ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తో ప్రతి ఏటా15 లక్షల మంది మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 2009 నుంచి…

RBI : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

Encounter : ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి..!! ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్‌లో ఘటన మృతులంతా ఇంద్రావతి దళ సభ్యులు.. వారిలో ఇద్దరు మహిళలు విప్లవ సాహిత్యం, తుపాకుల సీజ్‌ అమిత్‌షా పర్యటన వేళ అలజడి! ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్‌.. మృతులంతా…

National Awards : ఏపీలో 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు

ఏపీలో 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు Trinethram News : న్యూ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 గ్రామ పంచాయతీలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.వివిధ కేటగిరీల్లో భాగంగా బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు…

Maoists : చతిస్గడ్ 12 మంది మావోయిస్టులు మృతి

చతిస్గడ్ 12 మంది మావోయిస్టులు మృతి.. ఛత్తీస్ఘడ్; నారాయణపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతేవాడ మండల పరిధిలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.. అబూజ్మడ్…

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు Trinethram News : Dec 12, 2024, రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తుందనే భయంతో ఓ వ్యక్తి ఆ బాలికను హత్య చేశాడు. ఈ దారుణం ఒడిశాలో చోటు చేసుకుంది. ధరౌథి…

New Laws From July : జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

New Laws from July 1 Trinethram News : Jun 27, 2024, కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి…

Other Story

<p>You cannot copy content of this page</p>