Supreme Court : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనన్న న్యాయస్థానం, నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదని వ్యాఖ్య, కేసును కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం Trinethram News : ఎస్సీ,…

February 1 : ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్

ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్ Trinethram News : ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు ఉన్న UPI లావాదేవీలకు పే,మెంట్స్ చేయలేరు. ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) ఉన్న యూపీఐ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీటితో పాటు IMPS…

Draupadi Murmu : 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి

3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి Trinethram News : Jan 31, 2025, Delhi : దేశంలోని 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…

Draupadi Murmu : భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Trinethram News : Delhi : పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అలాగే రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు మంత్రి…

Budget Meetings : నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేడు పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము, ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించనున్న రాష్ట్రపతి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 16 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతారు. కేంద్ర…

Mahakumbh Mela : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం Trinethram News : Uttar Pradesh : మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ సెక్టార్-22లోని ఛట్నాగ్ ఘాట్వద్ద గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది.…

Mahatma Gandhi : మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్‌ ఘాట్‌ వద్ద ప్రముఖుల నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్‌ ఘాట్‌ వద్ద ప్రముఖుల నివాళులు.. Trinethram News : Delhi : మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీ లోని రాజ్‌ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.. భారత ప్రధాని నరేంద్ర…

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు Trinethram News : పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం…

Union Cabinet Meeting : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ పాలసీకి ఆమోదం! Trinethram News : Delhi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగి కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నేషనల్‌…

CM Yogi : కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి

కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి Trinethram News : గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండి. త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు. అధికారుల సూచనలను అనుసరించాలని కోరిన సీఎం యోగి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో…

Other Story

You cannot copy content of this page