Mumbai Attack Mastermind : ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు

ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు Trinethram News : MUmbai : పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. దిగువ కోర్టు…

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు AIG హాస్పిటల్స్ అధినేత DR. నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన కేంద్రం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Padma Awards : గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : న్యూ ఢిల్లీ వారి వివరాలు…. సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌)కు పద్మశ్రీ. హర్విందర్‌ సింగ్‌కు పద్మశ్రీ. భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బీహార్‌)కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),…

National Voter’s Day : ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాం

ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాంత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం కంభం : కులం,మతం, జాతి, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక…

National Voter’s Day : ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, కంభం మండలం. కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా…

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు. ఇండోనేషియా దేశాధినేత భారత్‌…

ఇండోర్ వెళ్లిపోయిన మోనాలిసా!

ఇండోర్ వెళ్లిపోయిన మోనాలిసా! Trinethram News : నిన్న కొందరు దుండగులు వెంటపడి ఇబ్బందిపెట్టడంతో ఇండోర్ వెళ్లిపోయిన మోనాలిసా.పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తన వల్ల మహాకుంభమేళా డిస్టర్బ్ అవుతోందని తన వల్ల తన కుటుంబం ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఊరికి వెళ్లిపోతున్నట్లు…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ Trinethram News : Delhi : దాదాపు గంట పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి ఆర్థిక సహకారం, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత తదితర అంశాలను కేంద్ర మంత్రికి వివరించిన…

CM Chandrababu : రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు

రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు Trinethram News : Delhi : నేడు అర్థరాత్రి 12.30 గంటలకు దావోస్‌ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సిఎం చంద్రబాబు. శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు,…

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. Trinethram News : ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం…

Other Story

You cannot copy content of this page