వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని Trinethram News : Delhi : మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు.…

PM Modi : కువైట్‌కు ప్రధాని మోదీ

కువైట్‌కు ప్రధాని మోదీ Trinethram News : కువైట్‌ : ఇవాళ, రేపు కువైట్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం…

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌..! ముంబయి: ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్‌ వచ్చింది.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీ…

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ…

Pawan Kalyan : నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన…

PM Modi : ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖక : 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభ టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్‌…

PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ

మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా,…

MLC Kavitha : అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్

అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్ Trinethram News : Hydrabad : బీజేపీ మరియు ప్రధాని మోడీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత జైల్ నుంచి విడుదల అయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేసిన కవిత ఎన్ని…

Vladimir Putin : భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌

భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌ Trinethram News : Russia : Nov 19, 2024, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ప్రెస్‌ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్‌ వెల్లడించారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన…

Modi’s Key Meetings : ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు

ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు.. Trinethram News : బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన…

Other Story

You cannot copy content of this page